Monday, April 29, 2024

AP : క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

మంత్రాలయంరూరల్, మార్చి,16,( ప్రభ న్యూస్ ): క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మంత్రాలయం లో , మహారాష్ట్ర కు చెందిన లారీ ఐ చర్ ఎంహెచ్ జీవో 7042 గల బండి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ట్రాక్టర్ ఢీ ఇద్దరు డ్రైవర్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మంత్రాలయం పెట్రోల్ బంక్ దగ్గర జరడిగిన సంఘటన ఇక్కడి నుంచి వెళుతున్న ట్రాక్టర్ అక్కడి నుంచి వచ్చిన ఐచర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం మంత్రాలయంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement