Tuesday, April 30, 2024

తుగ్గలిలో కబడ్డీ పోటీలు ప్రారంభం..

తుగ్గలి- మండల కేంద్రమైన తుగ్గలి లో బుధవారము కబడ్డీ పోటీలను మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తమ్మారెడ్డి మనువులు, వైఎస్ఆర్సిపి యువ నాయకులు మోహన్ రెడ్డి చంద్రశేఖర్రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుగ్గలి లో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా కబడ్డీ క్రీడాకారులు కోరిక మేరకు ఈ పోటీలను నిర్వహించడం జరిగిందని వారన్నారు. అందువల్ల క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడుకోవాలని వారు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన మొదటి కబడ్డీ విజేత కి మోహన్ రెడ్డి 5000 నగదును చంద్రశేఖర్ రెడ్డి రెండో విజేత కబడ్డీ జట్టు కి 3 వేలు నగదును అందజేస్తామని తెలిపారు…..

Advertisement

తాజా వార్తలు

Advertisement