Wednesday, May 15, 2024

ఈత‌కెళ్లి ఇంట‌ర్ విద్యార్థి మృతి

ఈత‌కెళ్లి ఇంట‌ర్ విద్యార్థి మృతిచెందిన ఘ‌ట‌న ఏపీలో నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొండపేటకు చెందిన‌ ఇంటర్ విద్యార్థి వంశీ (17) బావిలో మునిగి మృతిచెందాడు. ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కామ గాని గుంట్ల పొలిమేర దగ్గర బావిలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ వంశీ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇతని తండ్రి తిరుపాల్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. చెట్టంత కొడుకు నీట మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement