Wednesday, May 8, 2024

kurnool: కోసిగిలో ఫుడ్ పాయిజన్.. బాలుడి మృతి.. ఇద్ద‌రు చిన్నారుల‌కు అస్వ‌స్థ‌త

ఫుడ్ పాయిజన్ తో ఓ బాలుడి మృతిచెందగా.. మరో ఇద్ద‌రు చిన్నారులు అస్వ‌స్థ‌తకు గురైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో కోసిగి బీసీ కాలనీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో హర్ష అనే బాలుడు చనిపోగా.. మరో ఇద్ద‌రు చిన్నారులు అస్వ‌స్థ‌తకు గురయ్యారు. ఈ చిన్నారులు నేరేడు పండ్లు తిని అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement