Monday, May 13, 2024

హైదరాబాద్ లో ఐటీ దాడులు

హైదరాబాద్ నగరంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైనింగ్, ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన రమేష్ ప్రసాద్ మైనింగ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో రమేష్ కు చెందిన నాలుగు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే సూరత్ కు చెందిన సూరజ్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో సూరజ్ కంపెనీ ఫార్మా బిజినెస్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement