Monday, July 22, 2024

TS : ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ స్థానం నుంచి మరోసారి బీజేపీ తరుపున కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి టీ. పద్మారావు పోటీలో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement