Monday, April 29, 2024

పాణ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాణ్యంలో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థి అజ్మతుల్లా ఖాన్ కాలేజ్ హాస్టల్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియాల్సి ఉంది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement