Wednesday, May 1, 2024

Breaking: మినుము మిషన్ కింద పడి అత్త, కోడలు మృతి

మినుము మిష‌న్ కింద ప‌డి అత్త‌, కోడ‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నందికొట్కూరు మండ‌లంలో మినుము మిష‌న్ కింద ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు కాగా వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మిష‌న్ పై కూర్చొని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement