Friday, May 3, 2024

ఫ్రెండ్ పై కత్తితో దాడి.. 

క‌ర్నూల్ : ఖమ్మం ప్రాంతానికి చెందిన శివ, రామకృష్ణ ఓంకారంలో వంట పని విధులు చేస్తుంటారు. గురువారం ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. అనంతరం ఇద్దరు ఘర్షణపడి శివ అనే వ్యక్తి రామకృష్ణపై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలు కావడంతో రామకృష్ణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement