Tuesday, April 30, 2024

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి

కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని పంజరపోల్ బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శంకర్ నగర్‎కు చెందిన జాఫర్ (22)గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement