Saturday, May 18, 2024

క‌ర్నూలు జిల్లాలో 3 గంట‌ల‌కు 48.87 శాతం పోలింగ్…

కర్నూలు జిల్లాలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి మొత్తం 48.87 శాతం పోలింగ్ నమోదైంది.. ఇక క‌ర్నూలులో ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్, మాజీ ఎంపి బుట్టా రేణుక‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.
జిల్లాలో ఓటింగ్ శాతం వివ‌రాలు.

  • కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్: 42.36 శాతం
  • నంద్యాల్: 55.68%
  • ఆదోని : 42.58% *
    *ఎమ్మిగనూరు: 60.47% *
  • డోన్ : 50.01% *
  • ఆత్మకూర్: 64.37% *
    *ఆళ్లగడ్డ : 72.19%
  • నందికోట్కూర్: 71.18%
  • గూడూరు : 79.41%
Advertisement

తాజా వార్తలు

Advertisement