Monday, May 13, 2024

Krishna : ఆస్తి త‌గాదాల‌తో క‌త్తుల‌తో దాడి.. ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పోసిన‌వారిపాలెంలో ఆస్తి త‌గాదాల‌తో ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఆస్తి త‌గాదాల్లో క‌త్తుల‌తో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ దాడిలో మృతిచెంద‌న మ‌హిళ‌లు పోసిన‌ శాంత‌మ్మ‌, పోసిన రూపావ‌తిలుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement