Friday, April 26, 2024

Breaking: చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి..

చేప‌ల వేట‌కు వెళ్లి చెరువులో ప‌డి ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కృత్తివెన్ను మండ‌లం నిడ‌మ‌ర్రులో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మృతులు బ‌స్వాని, తిరుమానిగా గుర్తించారు. చేపల వేటకు వెళ్లి వారి చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement