Sunday, April 28, 2024

Machilipatnam : లోక్​సభకు నామినేష‌న్ వేసిన సింహాద్రి చంద్రశేఖర రావు

మచిలీపట్నం లోక్​సభ స్థానానికి వైఎస్ఆర్సిపి తరఫున డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర రావు నామినేషన్ దాఖ‌లు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కి వారి చాంబర్లో అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement