Sunday, April 28, 2024

జై సంతోషిమాత ఆలయంలో పంచలోహ విగ్రహం అపహరణ

పాయకాపురం : పాయకాపురంలోని జై సంతోషి మాత అమ్మవారి ఆలయంలో పంచలోహ విగ్రహం అపహరణకు గురైంది. ఆలయ ధర్మకర్త చిన్ని చిట్టిబాబు సతీమణి బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వెళితే, ఆలయ తలుపులు పగులకొట్టబడి ఉండటంతో నున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement