Thursday, May 9, 2024

పామర్రు వ్యవసాయ సలహా మండలి ఆధ్వర్యంలో స‌మావేశం

పామర్రు వ్యవసాయ సలహా మండలి ఆధ్వర్యంలో ఆర్ బి కే నందు అధికారులతో తాసిల్దార్ నూతక్కి సురేష్ శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద నుండి వ్యవసాయ అధికారులు ఈ పోస్ట్ నమోదు చేసుకోవాలని అలా చేసుకోని ఎడల పండిన పంట అమ్ముకోవడం సాధ్యం కాదన్నారు త్వరగా రైతుల వద్ద నుండి వేలిముద్రలు సేకరిస్తే వారు పండించిన పంట అమ్ముటకు మరియు ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement