Sunday, May 12, 2024

ఆర్థిక సహాయం అందజేత.

ముసునూరు. ఇటీవల ముసునూరు మండలం గోపవరం శివారు పెదపాటివారిగూడెం గ్రామంలో పాడి మహిళ రైతు యు. సుధారాణి ఆనారోగ్యంతో ఆకాల మృతి చెందారు. ఆ కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ అందించే క్షిర బందు పథకం అర్హలు అయిందున వారికి శ్రీనివాసరావు కి 50,000/ చెక్కును హనుమాన్ జంక్షన్ చిల్లంగ్ సెంటర్ మేనేజర్ సంపత్ కుమార్ . పాలకేంద్ర సొసైటీ అధ్యక్షురాలు నల్లూరి సాయికుమారి చేతులు మీదగా చెక్కను అందించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో బాధలో ఉండగా మాకు కృష్ణా మిల్క్ యూనియన్ 50,000 చెక్ ఇచ్చినందుకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి పార్టీ ఆద్యక్షులు సినిమాహాల్ బుజ్జి .గంగాధర్ రావు. పాలకవర్గ సభ్యులు రూట్ సూపర్వైజర్ వీరాంజనేయులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement