Friday, July 26, 2024

TS: నేడు కొడంగల్ కు సీఎం రేవంత్

ఇవాళ కొడంగల్ కు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బిజీ బిజీ గా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి తో ప్రచారాలు ముగిసింది. దీంతో నేటి ఉదయం గచ్చిబౌలి స్టేడియానికి సిఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించనున్నారు సిఎం రేవంత్ రెడ్డి.

- Advertisement -

అనంతరం మధ్యాహ్నం తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు. ఇక ఇవాళ రాత్రికి కొడంగల్ లోనే బస చేయనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రేపు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి హైదరాబాదుకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement