Tuesday, May 14, 2024

krishna: భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టిచంపిన భార్య

ఓ భ‌ర్త‌ను భార్య రోక‌లిబండ‌తో కొట్టిచంపిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చ‌ల్ల‌ప‌ల్లి మండ‌లం ఆముదార్లంక‌లో ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. భ‌ర్త సుబ్బారావు అనుమానంతో వేధిస్తున్నాడ‌ని భార్య రోక‌లిబండ‌తో కొట్టి చంపింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement