Thursday, May 16, 2024

బెజ‌వాడ‌లో ఓటేసిన‌ మంత్రి వెల్లంపల్లి

విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌లో మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.. పశ్చిమ నియోజకవర్గంలోని 37 డివిజన్ లోని పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా వ‌చ్చి ఓటు వేశారు.. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుగూ, ‌ఓటు అనేది ఆయుధం లాంటిందని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement