Sunday, May 5, 2024

నీటి కుంటలో పడి – యువకుడు మృతి

లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా) : మండలం చౌటపల్లె కు చెందిన మోష(26) అనే యువకుడు అనే యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు గమనించి లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement