Tuesday, May 7, 2024

కడప జిల్లాలో.. మూడు డెడ్ బాడీల కలకలం

ఓకే చోట మూడు డెడ్ బాడీలు లభ్యమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని మృతదేహాలుగా స్థానికులు గుర్తించారు. రాయచోటి మండలంలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో ఒక మహిళ, ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యం కావడం గ్రామంలో కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement