Friday, April 26, 2024

వివేకా హత్యకేసులో దూకుడు పెంచిన సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ అధికారులు సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ మరికొందరిని సీబీఐ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నోటీసులు ఎవరికి ఇస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈకేసు కు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement