Sunday, May 5, 2024

వైఎస్ వివేకానంద రెడ్డికి ష‌ర్మిల నివాళి

క‌డ‌ప – దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం క‌డ‌ప జిల్లా పులివెందులలో ఈ రోజు నిర్వ‌హించారు. పులివెందుల‌లో వివేకాఘాట్ వ‌ద్ద వైఎస్ కుటుంబ స‌భ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌తో పాటు వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement