Friday, May 3, 2024

JanaSena – సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను కట్ చేస్తున్నారు – పవన్ కల్యాణ్

కాకినాడ – అధికార వైసీపీ విపక్షాలను టార్గెట్ చేస్తోంది, కావాలని దాడులు చేయిస్తోంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు

నేడు కాకినాడకు వచ్చిన ఆయన ఏమన్నారంటే..”నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి, నన్ను, సెక్యూరిటీ వాళ్లనూ కట్ చేస్తున్నారు” అని అన్నారు. ఆ తర్వాత మరో కామెంట్ కూడా చేశారు. “ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ప్రోటోకాల్ పాటించాలి. నన్ను కలిసే వారందరితీ ఫొటోలు దిగడానికి నేను సిద్ధం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement