Saturday, April 27, 2024

పోల‌వ‌రం ప్రాజెక్టుపై చేతులెత్తేసిన జ‌గ‌న్… దేవినేని ఉమా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్ చేతులెత్తేశారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. ఆయ‌న‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు సీమ ప్రాజెక్టుల పనులు నిలిపివేసిన ముఖ్యమంత్రి జగనే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. 2024 నాటికి ప్రాజెక్టు నిర్మించలేమని కేంద్రానికి చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. జగన్ చేసిన తప్పులు పోలవరం, రైతాంగానికి శాపంగా మారాయని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement