Sunday, May 5, 2024

బాప‌ట్ల‌లో విషాదం.. స్వ‌గ్రామానికి విద్యార్థినిల మృతదేహాలు

రెండు రోజుల క్రితం అల్లూరి జిల్లా చింతూరు మండలం సొకిలేరు వాగులో ముగ్గురు విద్యార్థినిలు కొట్టుకుపోయి మరణించారు. జయశ్రీ, కమల, గీతాంజలి మృతదేహలను కుటుంబ సభ్యులు స్వగ్రామం వేటపాలెంకు తీసుకువచ్చారు. మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో వేటపాలెంలో విషాదం నెలకొంది. వేటపాలెంలోని ఓ హైస్కూల్‌లో బాలికలు పదోవతరగతి చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో 20 మంది విద్యార్థులను హైస్కూల్ యాజమాన్యం విహరయాత్రకు తీసుకువెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement