Thursday, April 25, 2024

ఎపి మంత్రి గౌత‌మ్ రెడ్డి ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్..

అమరావతి: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ హ్యాక్ అయింది. ఈ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. తన ట్విటర్‌ను హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాంటి పోస్టులను పట్టించుకోరాదని తన ట్విటర్ అకౌంట్ ఫాలోవర్లను, వీక్షకులను విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

https://twitter.com/MekapatiGoutham/status/1380722678022037504
Advertisement

తాజా వార్తలు

Advertisement