Sunday, April 28, 2024

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు..

బెల్లంపల్లి : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని బెల్లంపల్లి తహశిల్దార్‌ కుమారస్వామి అన్నారు. కన్నాల శివారులోని సర్వేనెంబర్‌ 112, 118,119లలో అక్రమంగా వెలిసిన పెన్సింగ్‌ ఫోల్‌ను
ట్రాక్టర్‌ ద్వారా తొలగించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement