Monday, March 25, 2024

మండల వీఏఓల సమావేశం..

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఐకేపి వీఏఓల సమావేశాన్ని నిర్వహించగా ఈ సమావేశంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతీఒక్కరికి కరోనా టీకా ఇప్పించేలా చూడాలని ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తాళ్లగురిజాల వైద్యురాలు ఝాన్సీ, ఐకేపి ఏపిఎం శ్యామల, సీసీలు సుందరేష్‌, రామకృష్ణ, ప్రసాద్‌, అంజలి, వీఏఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement