Saturday, May 4, 2024

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టీస్ ర‌మ‌ణ‌కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు..

అమరావతి: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి శుభాకాంక్షలు తెలిపారు. కాగా నేటి ఉద‌యం జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాద్య‌తలు స్వీక‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement