Tuesday, May 7, 2024

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడి బలి

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దాచేపల్లి నారాయణపురంలో శివరాత్రి వెంకట క్రిష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా వెంకట క్రిష్ణ రూ.8వేలు తీసుకున్నాడు. అందుకు రూ.20వేలు కట్టాలని లోన్ యాప్ సిబ్బంది వేధించారు. వేధింపులకు తాళలేక మనస్తాపంతో వెంకటక్రిష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement