Tuesday, May 14, 2024

19 నుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

అమరావతి: ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి.. తొలి రోజున గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు కొకసాగవచ్చని సమాచారం.. దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement