Sunday, April 28, 2024

మంత్రి పువ్వాడను కలిసిన గెల్లు శ్రీనివాస్

రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బుధ‌వారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని తన అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ కి మంత్రి పువ్వాడ శాలువ కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement