Saturday, April 27, 2024

పశువులు మేపేందుకు వెళ్లిన బాలికపై నలుగురు యువకుల ఆపని.. బాలికకు అనారోగ్యంతో వెలుగులోకి

శ్రీ సత్య సాయి జిల్లాలో ఓ బాలికపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. తలుపుల మండలం ఉసన్నగారిపల్లిలో ఈ ఘటన జరిగింది. పశువులు కాచేందుకు వెళ్లిన బాలికపై కొంత కాలంగా నలుగు యువకులు అత్యాచారం చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఆ బాలికకు అనారోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ విషయం తెలిసింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement