Sunday, May 5, 2024

అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం.. తండ్రికొడుకులు సజీవదహనం

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు(5) మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన పీఎం లంకలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు గల కారణం గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement