Tuesday, May 14, 2024

ఎట్టకేలకు తిరుమల లో చిక్కిన ఐదో చిరుత

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది. నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు వద్ద ఇటీవల చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాల్లో గుర్తించిన… అక్కడే బోను ఏర్పాటు చేసి బంధించారు. నిన్న అర్ధరాత్రి అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది గత రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు బంధించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement