Tuesday, April 30, 2024

డిగ్రీ కాలేజీల ప్రవేశాల గడువు పెంపు

అమరావతి,ఆంధ్రప్రభ: అన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లోకి అడ్మిషన్‌ పొందే గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పొడిగించింది. కొత్త తేదీల ప్రకారం విద్యార్ధులు ఈనెల 12వ తేదీ వరకు అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 15వ తేదీ నుండి 19వ తేదీ మధ్య వెబ్‌ అప్షన్స్‌ నిర్వహిస్తారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తారు. అదే రోజు నుండి విద్యార్ధులు కాలేజీకి వెళ్లి రిపోర్ట్‌ చేయవచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement