Thursday, May 9, 2024

ముగిసిన నామ‌స్మ‌ర‌ణ స‌ప్త కార్య‌క్ర‌మాలు

అవనిగడ్డ మండలం అశ్వరావు పాలెం లో కార్తీక మాస ఉత్సవాలు పురస్కరించుకొని నలభై తొమ్మిది రోజులుగా హరే రామ నామస్మరణలో నామస్మరణ సప్త సప్త కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి . గురువులు లక్షణ దాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హారతిని సమర్పించడం ద్వారా ముగింపు పలికారు అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు పలువురు భక్తులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement