Monday, May 6, 2024

ఇచ్ఛాపురం రెండవ వైఎస్ ఎంపిపిగా దున్న గురుమూర్తి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల ప్రజాపరిషత్ రెండవ ఎంపిపిగా బూర్జపాడు వైసీపీ ప్రాదేశిక సభ్యుడు దున్న గురుమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 మంది సభ్యులకు గాను ఎంపిపితో సహా 11 మంది అధికార వర్గానికి చెందిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, 4 టిడిపి సభ్యులు ఈ ఎన్నికల్లో గైర్హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement