Thursday, April 25, 2024

కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్భుల్లాపూర్ : రంగారెడ్డి ఎమ్మెల్సీ సుంకరి రాజు జన్మదినం సందర్భంగా పురపాలక మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందించి శాలువా కప్పి కేటీఆర్ ను సన్మానించారు. అనంతరం కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… ఉద్యమకారులకు టీ ఆర్ఎస్ పార్టీ అగ్రపీఠం అందిస్తుందని దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ రాజు నే అన్నారు. కష్టపడి పార్టీ ఉన్నతి కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కౌన్సిలర్ సుంకరి కృష్ణ, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement