Thursday, May 2, 2024

సీఎం జగన్ ది అసత్య ప్రచారం: ధూళిపాళ్ల

ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనల్లో అసత్యాలు చెబుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫించన్ రూ.250 పెంచి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రూ. 500 ఉన్న ఫించన్ వేయి రూపాయలు చేసి ఆపై వేయి నుంచి రూ. 2 వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి ఫించన్ ఇచ్చామని గుర్తు చేశారు. అసత్యాల ప్రచారానికి సీఎం జగన్ తెరతీశారని దూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement