Friday, May 17, 2024

AP : ఇవాళ ఏపీలో కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ ప‌ర్య‌ట‌న

ఇవాళ పార్వతీపురం జిల్లా కేంద్రానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలీకాఫ్టర్‌లో విశాఖ నుంచి ఆయన ఇక్కడకు వస్తున్నారు. ఉదయం పార్వతీపురం చేరుకోనున్న కేంద్రమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. ఉద‌యం నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement