Sunday, April 28, 2024

శ్రీరామ దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీ‌రామన‌వ‌మి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆల‌యాల వ‌ద్ద ర‌ద్దీ నెల‌కొంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని రాములోకి ఆయాలానికి భక్తులు పోటెత్తారు. శ్రీరాముడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement