Thursday, May 9, 2024

ఏపీలో మరింత తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 45,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 771 కొత్త కేసులు బయటపడ్డాయి. కోవిడ్ తో చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరుకు నమోదైన కేసుల సంఖ్య 20,48,230 చేరింది. ఇందులో 20,22,168 మంది పూర్తిగా ఆరోగ్యవంతులైయ్యారు. ప్రస్తుం రాష్ట్రంలో 11,912 కేసులు యాక్టివ్ గా ఉండగా.. మొత్తం 14,150 మంది వైరస్ కు బలైయ్యారు.   

ఇది కూడా చదవండి: పంజాబ్ లో కీలక పరిణామం.. పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement