Saturday, May 4, 2024

కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పి.గన్నవరం మండలం జి.పెద్దపూడికి చేరుకున్నారు. లంక గ్రామాల వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించనున్నారు. వర్షంలోనే సీఎం జగన్ టూర్ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement