Sunday, April 28, 2024

అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : గడపగడపకు కార్యక్రమంలో భాగంగా బుధవారం మధుర నగర్ లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించడం జరిగిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాముండేశ్వరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మూడేళ్ల కాలంలో రూ.7.26.441 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అని వివరించారు. అలాగే ప్రజల నుంచి కూడా స్పందన బాగుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని తిరిగి సీఎం చేసేందుకు భాగస్వాములు అవుతామని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ లు భూమన్అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement