Friday, April 26, 2024

ట్రాన్స్‌ఫారం దొంగల అరెస్ట్

చిత్తూరు జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫారం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.పది లక్షలు, మరో రూ.10 లక్షలు విలువ చేసే 250 కిలోల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement