Monday, May 6, 2024

సీఎం కేసీఆర్ తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భేటీ అయ్యారు. కేసీఆర్‌తో స‌మావేశ‌మైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, జూల‌కంటి రంగారెడ్డి, చెరుప‌ల్లి సీతారాములు ఉన్నారు. ఈ స‌మావేశంలో మునుగోడు ఉప ఎన్నిక‌, రాజ‌కీయ అంశాల‌తో పాటు బీజేపీ వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement