Tuesday, May 7, 2024

అర్బ‌న్ ఎస్పీకి సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్

తిరుపతి సిటీ – తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పలనాయుడు శుక్రవారం స్విమ్స్ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ లో సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యాక్సిన్ పై అంద‌రూ అపోహాలు విడనాడాలని కోరారు. అలాగే సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ను సకాలములో సిబ్బంది అందరు వేసుకోవాల‌ని కోరారు.డాక్టర్ల సలహా మేరకు ప్రతి ఒక్క సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ . వేసుకోవాలి అన్నారు. జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ కు దగ్గరిలో గల గవర్నమేంట్ హాస్పిటల్స్ . ప్రైమరీ హెల్త్ సెంటర్ల ల‌లో సిబ్బందికి సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వేయుంచుకునే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. .ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ యస్.పి . అడ్మిన్ ఇ.సుప్రజ ., పోలీస్ డాక్టర్ కవితా , డి.యస్.పి లు యస్.బి రమణ, యస్.సి యస్.టి సెల్ కాటమరాజు, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, కమాండ్ కంట్రోల్ కొండయ్య, యస్.బి సి.ఐ సత్యనారయణ, యం.టి.ఓ ఆర్.ఐ రెడ్డప్ప రెడ్డి, త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement